సెన్సెక్స్ రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది
‌‌‌ న్యూస్ కవరేజ్

సెన్సెక్స్ రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది

| ముంబై, ఇండియా
Sensex hits 2-years low

సెన్సెక్స్ 345.72 పాయింట్లు లేదా 2.18% పతనమై 15, 491.35 వద్ద రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 94.7 పాయింట్లు లేదా 2 శాతం పడిపోయి 4651.60 వద్ద ముగిసింది.